నిత్యం రద్దీగా ఉండే నేషనల్ హైవే రహదారి కొంపల్లిలోని క్రోమా వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన యు-టర్న్ ప్రాంతాన్ని మేడ్చల్ జోన్ ట్రాఫిక్ డీసీపీ శేషాద్రిణి రెడ్డి మంగళవారం ప్రత్యక్షంగా పరిశీలించారు.
– అధికారులకు...
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్ మండల పరిధిలోని సర్వే నంబర్ 472లో హౌసింగ్ బోర్డుకు కేటాయించిన సుమారు 20 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణకు యత్నించిన నిందితులపై అధికారులు ఉక్కుపాదం...
నిత్యం రద్దీగా ఉండే నేషనల్ హైవే రహదారి కొంపల్లిలోని క్రోమా వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన యు-టర్న్ ప్రాంతాన్ని మేడ్చల్ జోన్ ట్రాఫిక్ డీసీపీ శేషాద్రిణి రెడ్డి మంగళవారం ప్రత్యక్షంగా పరిశీలించారు.
– అధికారులకు...
విద్యా రంగంలో 65 సంవత్సరాల విశిష్ట, నిరంతర సేవలను పూర్తి చేసుకున్న ప్రసిద్ధ విద్యా సంస్థ శివశివాని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ (ఎస్ఎస్జీఐ) తన బ్లూ సఫైర్ జూబ్లీ (1961–2026) వేడుకలను ఆగస్టు...
108 అంబులెన్సులలో పాముకాటుకు సంబంధించిన యాంటీ వెనమ్ (విరుగుడు మందు) ఇస్తారంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా 108 మేనేజర్ దండవేణి తిరుపతి, జిల్లా ప్రోగ్రాం...
ఒకే నేరం లేదా ఒకే లావాదేవీకి సంబంధించి వేర్వేరు ప్రాంతాల్లో బహుళ ఎఫ్ఐఆర్లు నమోదు చేసి, సమాంతరంగా విచారణ జరపడం చట్టవిరుద్ధమని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇటువంటి కేసుల్లో నమోదైన...
అల్వాల్ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో సీజ్ చేసిన వాహన అంశంపై బాధితుడు హైకోర్టును ఆశ్రయించాడు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు "మద్యం తాగిన వ్యక్తి డ్రైవింగ్ చేస్తున్న...
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో గతంలో ట్రయల్ కోర్టు (సీబీఐ ప్రత్యేక కోర్టు) నిందితులందరినీ డిశ్చార్జ్ చేస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. దీనిని సవాల్ చేస్తూ సీబీఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దర్యాప్తు...
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ఇంధన భద్రతపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పశ్చిమాసియా యుద్ధ మేఘాల వేళ భారత్ వద్ద 250 మిలియన్ బారెల్స్ ముడి చమురు నిల్వలు...
అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని "క్రీడలకు అవును.. మాదకద్రవ్యాలకు కాదు" అనే నినాదంతో జీడిమెట్ల పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో వాలీబాల్...
Recent Comments